Tuesday, April 30, 2024

లోక్ అదాలత్ లో 47వేల కేసుల ప‌రిష్కారం.. ఏపీ డీజీపీ

లోక్ అదాలత్ ద్వారా సుమారు 47 వేల కేసులు పరిష్కరించినట్లు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఆయ‌న మాట్లాడుతూ… పోలీసులపై ప్రతిపక్షాల నేతలు చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. పోలీసులుగా తమ బాధ్యత తాము నిర్వర్తిస్తున్నామన్నారు. అయ్యన్నపాత్రుడి విషయంలో పోలీసులు చట్ట ప్రకారమే వ్యవహరించారని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో లోన్ యాప్ లపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement