Thursday, April 25, 2024

మునుగోడులో కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ విజయోత్స‌వ ర్యాలీ

మునుగోడు ఉప ఎన్నిక‌లో ఘ‌న విజ‌యం సాధించిన టీఆర్ ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ విజ‌యోత్స‌వ ర్యాలీ నిర్వ‌హించారు. ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారిగా మునోగుడుకు విచ్చేసిన కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి, ప్ర‌జ‌ల‌కు అభివాదం చేశారు. ఈ విజ‌యోత్స‌వ ర్యాలీలో టీఆర్ఎస్ శ్రేణులు, ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement