Thursday, May 2, 2024

Rescue operation – రెచ్చిపోయిన సముద్రపు దొంగలు – రంగంలోకి భారత నౌకా దళం

విశాఖ: : మరోసారి అరేబియన్ సముద్రంలో రెచ్చి పోయారు. సముద్రపు దొంగలు. – ఇరాన్ కి చెందిన మత్స్యకార ఓడ ఇమాన్ ను హైజాక్ చేసారు. – ⁠ కొచ్చికి 700 నాటికల్ మైళ్ల దూరంలో ఓడను హైజాక్ చేసి ⁠ 17 మంది సిబ్బందిని బందీలు గా పట్టుకున్నారు. . వారిని రక్షించేందుకు ⁠ ఐఎన్ఎస్ సుమిత్ర, అడ్వాన్సడ్డ్ లైట్ హెలిక్ఫ్టార్ ధ్రువ్ ను రంగంలో కి దించింది భారత నౌక దళం- ఐఎన్ఎస్ సుమిత్ర వెంటనే హైజాక్ నౌ కను చుట్టు ముట్టి – ⁠ సోమాలియా వైపు సముద్రపు దొంగలు ను తరిమి వేసింది….

భారత నౌక దళం

Advertisement

తాజా వార్తలు

Advertisement