Sunday, April 28, 2024

ఏసీబీ వలలో.. అటవీశాఖ‌ అధికారి

రంపచోడవరం అటవీ శాఖ అసిస్టెంట్ రేంజ్ అధికారి డి.లలిత కుమారి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. టేకు చెట్లు విక్రయించేందుకు అనుమతి పత్రాలపై సంతకం చేసేందుకు కొండబాబు అనే వ్యక్తి వద్ద నుండి ఈ సొమ్ము తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనుమతి పత్రాలు ఇచ్చేందుకు ఆమె భారీగా డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రాయించాడని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement