Saturday, April 27, 2024

Breaking: రాజీనామాకు సిద్ధమైన రఘురామ

నర్సాపురం వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేసుందుకు సిద్ధమైయ్యారు. తనపై అనర్హత వేటు వేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఉపఎన్నికలో మళ్ళీ పోటీ చేసి గెలిచి ప్రభుత్వంఫై వున్న వ్యతిరేకతను నిరూపిస్తానని చెప్పారు.

కాగా, 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున నర్సాపురం స్థానం నుంచి రఘురామ కృష్ణంరాజు లోక్ సభకు ఎన్నికైయ్యారు. అయితే, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే విభేదాలు వచ్చాయి. దీంతో రఘురామ  కృష్ణంరాజు వైసీపీ కార్యక్రమాలకు దూరం అయ్యారు. అనంతరం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement