Sunday, April 28, 2024

నేడు విశాఖ రానున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేడు విశాఖకు రానున్నారు. ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్‌ రివ్యూ(పీఎఫ్ఆర్)లో ఆయన పాల్గొనన్నారు. ఆయనకు ఆయనకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతితో పాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పలువురు కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement