Thursday, March 28, 2024

Flash: నాచారంలో కానిస్టేబుల్ సూసైడ్

హైదరాబాద్‌ లోని నాచారంలో ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్య కలకలం రేపుతోంది. మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో తేజావత్‌ రాజు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నాచారం పీఎస్‌ పరిధిలోని తన నివాసంలో ఉరేసుకుని కానిస్టేబుల్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement