Saturday, May 4, 2024

కలికివాయి ఫ్లైఓవర్ మీద రెండు లారీలు ఢీ – ఒకరి మృతి

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయి ఫ్లైఓవర్ మీద రెండు లారీలు ఢీ ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్ళు మార్గంలో కలికివాయి ఫ్లైఓవర్ దగ్గర ముందు వెళ్తున్న లారీని వెనకనుంచి మరో లారి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఒకరు మరణం చెందారు. మరో ఒకరికి గాయాలు హైవే అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు, సమాచారం అందుకున్న సింగరాయకొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేస్ నమోదు చేసిన సింగరాయకొండ ఎస్సై ఫాతిమా..

Advertisement

తాజా వార్తలు

Advertisement