Sunday, May 12, 2024

prakasam : అత్తను దారుణంగా నరికి చంపిన అల్లుడు

ప్రకాశం జిల్లాలో ఓ అల్లుడు అత్తను దారుణంగా చంపాడు. జిల్లాలోని దర్శి మండలం బొట్లపాలెంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అల్లుడు పాలకుర్తి ఎల్లయ్య అత్తను కత్తితో గొంతుపై నరికి చంపాడు. కూతురును అత్త కాపురానికి పంపడం లేదని అత్త లక్ష్మీని అల్లుడు చంపేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement