Monday, April 29, 2024

వివేకా హత్యపై ఏపీ మంత్రి బాలినేని కీలక వ్యాఖ్యలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య పై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. వివేకా హత్య కేసుపై సీబీఐ తనపని తాను చేసుకుపోతోందన్నారు. టీడీపీ హయాంలోనే వివేకా హత్య జరిగింది.. చంద్రబాబు అప్పుడే సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. టీడీపీ నేతల హస్తం ఉందనే ఎంక్వయిరీ అడగలేదన్నారు. అలాగే గౌతమ్ సవాంగ్ గురించి మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ నియామకంపై సవాంగ్ సంతోషంగా ఉన్నారని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement