Wednesday, May 1, 2024

రూ.70 లక్షలు చోరీ కేసు: నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు

నెల్లూరు జిల్లా ఆదిశంకర కాలేజి గ్రూప్స్ కి చెందిన 70 లక్షల నగదు అపహరణ కేసును పోలీసులు ఛేదించారు.  బ్యాంక్ లో జమ చెయ్యాల్సిన నగదును గత నెల 22న ఆదిశంకర కాలేజి గ్రూప్స్ అకౌంటెంట్ గంగపట్నం శ్రీహరి ఎత్తుకెళ్లాడు. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన దర్గామిట్టా, సీసీఎస్ పోలీసులు..- కోవూరులో ఇనమడుగు సెంటర్ వద్ద నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 68 లక్షల 50 వేలు సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement