Wednesday, May 8, 2024

జగన్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది : చంద్రబాబు

జగన్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే తెలంగాణలో కలపాలని విలీన గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు. 14రోజులుగా విద్యుత్, నీరు లేక నరకం చూస్తున్నారన్నారు. ఈ పరిస్థితికి ఏపీ ప్రభుత్వమే కారణమన్నారు. వెంటనే వరద బాధితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement