Tuesday, May 7, 2024

ఐదు గ్రామపంచాయతీలను భద్రాచలంలో కలపాలని రాస్తారోకో..

ఐదు గ్రామపంచాయతీలను భద్రాచలం నియోజకవర్గంలో కలపాలని రోడ్డుపై భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్, సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామిలు రాస్తారోకో చేస్తున్నారు. ఈ రాస్తారోకోలో నాయకులు బాల నర్శ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, బోగల శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి అకోజి సునీల్ పాల్గొన్నారు. వీరితో పాటు ఐదు గ్రామపంచాయతీ ప్రజలు … వివిధ పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖులు, కుల సంఘ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement