Monday, April 29, 2024

Kakinada: పవన్ పై పోటీకి సిద్ధంగా ఉన్నా.. ద్వారంపూడి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ మాట్లాడుతున్నారన్నారు. కాకినాడలో గంజాయి, డ్రగ్స్ అంటూ పరువు తీయొద్ధన్నారు. పవన్ ది వారాహి యాత్ర కాదు.. నారాహి యాత్ర అని ద్వారంపూడి అన్నారు. పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఏపీ నుంచి బియ్యం ఎగుమతి అయ్యేది 10శాతమేనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement