Sunday, April 28, 2024

పాండురంంగ స్వామికి ప‌ట్టువ‌స్తాలు స‌మ‌ర్పించిన మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం చిలకలపూడి శ్రీ పాండురంగ స్వామి వారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ పాండురంగని కార్తీక ఉత్సవాలలో భాగంగా ఆదివారం రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ పేర్నినాని గారు, వారి సతీమణి శ్రీమతి పేర్ని జయసుధ దంపతులు పాండురంగడకు పట్టు వస్రాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement