Saturday, May 4, 2024

Breaking | రైలు కింద పడి వృద్ధ దంపతుల ఆత్మహత్య.. బాపట్ల జిల్లాలో ఘటన

ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘోరం జరిగింది. ఇవ్వాల (సోమవారం) సాయంత్రం వేటపాలెం మండలం దేశాయిపేటలో రైలు కిందపడి ఇద్దరు వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను చెన్నయ్య (70), సుబ్బలక్ష్మి (65)గా పోలీసులు గుర్తించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement