Saturday, April 27, 2024

బాధితులకు రూ.2వేల నగదు, నిత్యావసరాలు అందించాలి.. సీఎం జగన్

అనంతపురంలోని వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.2వేల నగదు, నిత్యావసరాలు అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అనంతపురంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం జగన్ తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా నిర్వాసితులనైన వారికి అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరద తగ్గముఖం పట్టగానే ఆస్తి, పంట నష్టంపై అంచనా వేసి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement