Friday, May 3, 2024

Nandyala: రైల్వే పట్టాలపై ఇద్దరు మహిళల మృతదేహాలు

రైల్వే పట్టాలపై ఇద్దరు మహిళల మృత‌దేహాలు ల‌భ్య‌మైన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా పొన్నాపురం వద్ద చోటుచేసుకుంది. పొన్నాపురం రైల్వే పట్టాలపై ఇద్దరు మహిళల మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు. అయితే ఈ మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారా, వీరు ఏ ప్రాంతంకు చెందినవారు తదితర వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement