Saturday, April 27, 2024

Breaking: నా వ్యాఖ్యలను వక్రీకరించారు : చంద్రబాబు

వైసీపీ పార్టీది డైవర్షన్ పాలిటిక్స్ అని… తన వ్యాఖ్యలను వక్రీకరించారని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మాట్లాడుతూ…. కాకినాడలో తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలన్న తన వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారన్నారు. 2024 ఎన్నికలే వైసీపీకి చివరి ఎన్నికలు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement