Sunday, May 5, 2024

రోడ్డుప్రమాదంలో తల్లీ కూతురు మృతి..

రోడ్డుప్రమాదంలో తల్లీ కూతురు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బనగానపల్లె మండలం దద్దనాలలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లీ కూతురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదానికి ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని బంధువులు అంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement