Monday, April 29, 2024

చంద్రబాబు, పవన్ పై మంత్రి రోజా ఫైర్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‎పై రాష్ట్ర మంత్రి రోజా ఫైరయ్యారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ… ప్రజల ప్రాణాలు కాపాడేందుకే ప్రభుత్వం జీఓ నెంబర్ 1 తీసుకొచ్చిందన్నారు. మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్‎ను చంద్రబాబు సైకో అనడం ఎంత వరకు కరెక్ట్ అని రోజా మండిపడ్డారు. దేశంలో ఎవరైనా పెద్ద సైకో ఉన్నారంటే అది చంద్రబాబే అని ఫైరయ్యారు. ఇప్పటంలో గోడలకున్న వ్యాల్యూ కందుకూరు, గుంటూరు ప్రజలకు లేదా అని రోజా పవన్ కల్యాణ్‎ను ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement