Tuesday, May 7, 2024

Crime: కర్నూలులో వ్యక్తి దారుణ హత్య

కర్నూలు జిల్లా బనగానపల్లె పరిధిలోని నేలమట్టం వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య గురువారం అర్ధరాత్రి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి పేరు శంకర్ గా గుర్తించారు. సుమారు 2 నెలల క్రితం బనగానపల్లెకు వచ్చిన శంకర్.. మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో నేల మఠం వద్ద హత్య గురి కావడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement