Wednesday, May 1, 2024

AP: మ‌చిలీప‌ట్నంలో కోవిడ్ కలకలం…న‌లుగురికి పాజిటివ్‌..

మచిలీపట్నంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కోవిడ్ కలకలం సృష్టిస్తోంది. గత రెండు రోజుల క్రితం ఆశ్రమంలోని ఓ వృద్ధుడికి కోవిడ్ పాజిటీవ్ వచ్చింది.

దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు ఆశ్రమంలో ఉన్న 47మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో మరో నలుగురికి పాజిటీవ్ వచ్చింది. పాజిటీవ్ వచ్చిన ఐదుగురికి సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగంలో చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement