Saturday, May 4, 2024

kurnool: ప్రేమజంట ఆత్మహత్య

ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని క్రిష్ణగిరి మండలం మల్లియాలలో ప్రేమికులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ఆలంకొండ‌కు చెందిన వారుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement