Tuesday, April 30, 2024

అవుకులో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు

నంద్యాల జిల్లా, ఆవుకు మండలంలో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో కొన్ని ఎరువుల దుకాణలలో రికార్డులో నమోదుకు మించి స్టాక్ ఉండడంతో వాటిని సీజ్ చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ సీఐ నాగరాజు యాదవ్, వ్యవసాయ శాఖ ఏవో తదితరులు పాల్గొన్నారు. కాగా ఎరువులు దుకాణాలపై విజిలిన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిర్మించడంతో సమాచారం తెలుసుకున్న పలువురు ఎరువులు, ఫర్టిలైజర్స్ దుకాణదారులు తమ దుకాణాలను మూసి వేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement