Saturday, April 27, 2024

వాగు దాటుతూ వ్య‌క్తి గ‌ల్లంతు..

కర్నూలు : కర్నూలు జిల్లా వక్కెర వాగు దాటుతూ వ్యక్తి గల్లంత్త‌య్యాడు. నెరవాడ గ్రామ సమీపంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గల్లంతైన వ్యక్తి నెరవాడ గ్రామానికి చెందిన బోయ మద్దిలేటి (49)గా గుర్తింపు. జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప‌లు గ్రామాల‌కు రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో కొందరు వాగు దాటేందుకు ప్ర‌య‌త్నించే క్ర‌మంలో బోయ మ‌ద్దిలేటి అనే వ్య‌క్తి గ‌ల్లంత‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement