Thursday, May 9, 2024

ప్రతిఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలి : గవర్నర్ తమిళిసై

ప్రతిఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. రాజ్ భవన్ లో హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమం నిర్వహించారు. రాజ్ భవన్ ఉద్యోగులకు జాతీయ జెండాలు, దుస్తులు గవర్నర్ పంపిణీ చేశారు. 75వ స్వాత్వంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలన్నారు. బ్రెస్ట్ ఫీడింగ్ పై ప్రతి తల్లికి అవగాహన అవసరమన్నారు. వైద్యులు తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 13- 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement