కోర్టు ఆదేశాలు ఖాతరు చేయడంతో కర్నూలు త్రీటౌన్ సీఐ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఓ సివిల్ కేసులో కోర్టు ఆదేశాలు ఇచ్చినా హాజరు కాకుండా వాటిని ధిక్కరించడంతో కర్నూలు త్రీటౌన్ సీఐ కు తబ్రే జుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టి.కేశవ సోమవారం ఆదేశాలిచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..