Thursday, April 25, 2024

ప‌రిష‌త్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఎమ్మెల్యే సాయి ప్ర‌సాద్ రెడ్డి శ్రీకారం..

ఆదోని మండలం లోని విరుపాపురం గ్రామంలోని అమ్మవారి దేవాలయంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం వైసిపి అభ్య‌ర్ధుల త‌రుపున‌ జెడ్ పి టి సి ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆదోని జడ్పిటిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అరుణమ్మ విరుపాపురం గ్రామం ఎంపిటిసి అభ్యర్థి పిటి శివకుమార్ గెలిపించాల‌ని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్ర‌చారంలో గ్రామ సర్పంచ్ ప్రహల్లాద యాదవ్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఆనంద్ త‌దిత‌రులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement