Monday, May 13, 2024

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భారీగా బదిలీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భారీగా బదిలీలు జరిగాయి. ఈ పుణ్యక్షేత్రంలో 44మందిని ఇతర ఆలయాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవస్థానం ఈఈ స్థాయి నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు మొత్తం ఆలయం పరిధిలో 44మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement