Thursday, May 2, 2024

Mantralayam : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అరెస్ట్ – మాధవరంలో ఉద్రిక్త త

మంత్రాలయం మండలం మాధవరంలో టీడీపీ ఏర్పాటు చేసిన జెండాను తొలగించిన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరుతూ నిరసన చేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన శ్రీనివాస్ రెడ్డిని మంత్రాలయం పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు సందర్భంగా మాధవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement