Tuesday, April 30, 2024

క‌ర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ బ‌దిలీ

కర్నూలు జిల్లా : రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలవుతున్న సమయంలో కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ కళావతి నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యారు. కమిషనర్ పోలా భాస్కర్ జారీ చేసిన బదిలీ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అధ్యాపకులు అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బదిలీని నిలిపివేయాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అధ్యాపకుల సంఘం డిమాండ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement