Thursday, May 2, 2024

క‌ర్నూల్ జిల్లాలో చిరుత సంచారం క‌ల‌క‌లం

కర్నూలు జిల్లాలో చిరుత సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. కోసిగి మండలం గౌడగల్లు గ్రామ కొండల సమీపంలో గొర్రెల మందపై చిరుతపులి అర్ధరాత్రి దాడి చేసింది. ఈ ఘటనలో ఒక గొర్రె మృతి చెందిన‌ట్లు య‌జ‌మాని తెలిపారు. చిరుత సంచారం వార్త తెలియ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అట‌వీ శాఖ అధికారుల‌కు గ్రామ‌స్తులు స‌మాచారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement