Monday, May 6, 2024

నంద్యాలలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంజనీరింగ్ విద్యార్థి వీరేంద్రనాథ్ ఇంట్లో ఉరివేసుకున్నాడు. వీరేంద్రనాథ్ బెంగళూరులో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement