Tuesday, May 7, 2024

అయ్యో పాపం.. అప్పుడే పుట్టిన పసికందును వదిలేసి వెళ్లారు

నంద్యాల జిల్లా బేతంచెర్ల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి మెయిన్ గేటు వద్ద అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఆ ప‌సికందును గేటు వ‌ద్ద‌ వదిలి వెళ్లేందుకు ఆ త‌ల్లికి మనసు ఎలా వచ్చిందని స్థానికులు చర్చించుకోవడం గమనార్హం. ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement