Friday, April 26, 2024

జగన్ ప్రభుత్వానికి షాక్ : తెలంగాణ లేఖపై కృష్ణ రివర్ మెనేజ్ మెంట్ ఆదేశాలు

ఏపీ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుకు కృష్ణా రివర్ బోర్డు స్పందించింది. ఏపీ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘించి రాయలసీమ ఎత్తపోతలను నిర్మిస్తోందంటూ తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అపాలంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎన్జీటి గత ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాలలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టవద్దని స్పష్టంగా చెప్పారని ప్రస్తావిస్తూ లేఖలో కృష్ణ నది యాజమాన్య బోర్డ్ పేర్కొన్నది.

కేఆర్ఎంబి నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి పనులు జరుగుతున్నాయో, లేదో అనేది ట్రిబ్యునల్లో పేర్కొందనిఏపీ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుకు కృష్ణా రివర్ బోర్డు స్పందించింది. ఏపీ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘించి రాయలసీమ ఎత్తపోతలను నిర్మిస్తోందంటూ తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అపాలంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎన్జీటి గత ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాలలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టవద్దని స్పష్టంగా చెప్పారని ప్రస్తావిస్తూ లేఖలో కృష్ణ నది యాజమాన్య బోర్డ్ పేర్కొన్నది. .

Advertisement

తాజా వార్తలు

Advertisement