Monday, May 20, 2024

పార్టీలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు సూచించారు. విశాఖపట్నం జిల్లాలో ఆయన మాట్లాడుతూ… బాదుడే బాదుడు కార్యక్రమంపై ఇంటింటికెళ్లి ప్రచారం చేయాలన్నారు. కేసులకు ఎవరూ భయపడవద్దన్నారు. ఎన్ని కేసులుంటే అంత భవిష్యత్ ఉందన్నారు. ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి కేసులన్నీ పరిష్కరించే బాధ్యత తనదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement