Sunday, April 28, 2024

అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ

అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు లీసుకోవాలని తెలిపారు. అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరిపించాలని సీఎం జగన్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement