Monday, April 29, 2024

క్షయ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన

దుగ్గిరాల ఫిబ్రవరి 17(ప్రభ న్యూస్) క్షయ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది నిర్వహించారు. స్థానిక ఐటిఐ కాలేజీలో తేజస్వి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్షయ వ్యాధి వ్యాప్తి నివారణ చర్యలను వివరించారు.కార్యక్రమంలో టీబి సూపర్ వైజర్ పి. రవికుమార్,ఉమామహేశ్వరరావు, టీఆర్ డీస్ పుల్లయ్య ,సిహేచ్ ఓ ఇమాంబి, పిహెచ్ ఎన్ జీవమ్మ, వైద్య సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement