Sunday, April 28, 2024

1వ వార్డులో రాష్ట్రానికి ఇదేమి కర్మ టీడీపీ కార్యక్రమం

తెనాలి, ఫిబ్రవరి 17 ప్రభా న్యూస్: పురపాలక సంఘం పరిధిలోని 1వ వార్డుల్లో టీడీపీ నాయకులు మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని ఇంటింటికి తిరిగి నిర్వహించారు.శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుండి మంచి స్పందన లభించిందని క్లస్టర్ ఇంఛార్జి ఈదర వెంకట పూర్ణ చందు అన్నారు.యువత ,వ్యవసాయదారులు ,ఉద్యోగస్తులు ,వ్యాపారస్తులు వారి వారి బాధలు తెలియజేశారాని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెట్టి శ్రీనాథ్, వసంతం అశోక్, కాకుమాను కనక రాంబాబు,కాకుమాను సత్యం, ఈదర పూర్ణ చంద్, ఈదర శ్రీనివాసరావు, బాబు వార్డ్ అధ్యక్షుడు వేమూరి గౌతమ్, కాకుమాను రాము ,అత్తోట శరత్, నలుకుర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement