Sunday, May 5, 2024

గుంటూరు క్రీడాకారులకు అభినందనలు

గుంటూరు స్పోర్ట్స్, ప్రిబ్రవరి19,(ప్రభన్యూస్ )ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్, పొద్దుటూరు మరియు నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్, జైపుర లో గెలుపొందిన జిల్లాకు చెందిన విజేతలను జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు రాయపాటి రంగారావు గారు మరియు సెక్రటరీ దామచర్ల శ్రీనివాసరావు గారు అభినందించి సత్కరించారు.


పొద్దుటూరు లో జరిగిన ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్ లో విజేతలు:
40 ప్లస్ ఉమెన్స్ డబల్స్ లో జె.పి. సౌజన్య, జి. కృష్ణప్రియ, 40 ప్లస్ మెన్స్ డబల్స్ లో బి. సతీష్ చంద్ర, బండారు రాము , 35 ప్లస్ మెన్స్ సింగిల్స్ లో జి. జితేంద్ర కుమార్, 35 ప్లస్ మిక్స్డ్ డబుల్స్ లో జి.జితేంద్ర, జి. కృష్ణప్రియ, 35 ప్లస్ మెన్స్ డబల్స్ లో జి.జితేంద్ర, ఏ. చంద్రశేఖర్, 60 ప్లస్ మెన్స్ డబల్స్ లో గార్లపాటి ఆర్కే, జి .శ్రీనివాసరావు, గెలుపొందారు.

రాజస్థాన్, జైపూర్ లో జరిగిన నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలు:
17ప్లస్ ఏ. భార్గవ్ రామ్, జి .విశ్వతేజ , 17ప్లస్ మిక్స్డ్ డబుల్స్ లో జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సంపత్ కుమార్, వేణు, రమేష్, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement