Wednesday, May 1, 2024

కుంచనపల్లి బైపాస్ – రెవేంద్రపాడు రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చెయ్యాలి – ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి కుంచనపల్లి బైపాస్ రోడ్డు నుండి రెవేంద్రపాడు వరకు సుమారు 15 కోట్ల రూపాయల నిధులతో రోడ్డును విస్తరించి అభివృద్ధి చేయ తలపెట్టిన పనులను వేగవంతం చేయాలని వివిధ శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆర్కే శనివారం కోరారు.సుమారు 5 కోట్ల రూపాయల నిధులతో పాత రోడ్డు లో ఉన్న 33కేవీ , 11కేవీ మరియు ఎల్ టి విద్యుత్ లైన్ల షిఫ్టింగ్ పనులను విద్యుత్ కార్మికులు మరియు స్థానిక గ్రామస్థుల చేత కొబ్బరికాయలు కొట్టించి ఎమ్మెల్యే ఆర్కే ప్రారంభింపజేశారు.ఎమ్మెల్యే ఆర్కే వెంట నగరపాలక సంస్థ మరియు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, స్థానిక గ్రామస్థులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement