Sunday, April 28, 2024

లెక్కలతో వస్తా.. లెక్క తేల్చుకు వెళతానని సవాల్ విసిరిన కాసు..

దాచేపల్లి, (ప్రభ న్యూస్‌): గురజాల నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతోన్న నేపద్యంలో అభివృద్ధి కార్యక్రమాలపై సవాళ్లు.. ప్రతిసవాళ్ళు కొనసాగుతున్నాయి. మా పాలనలో జరిగిన అభివృద్ధికి పేర్లు తగిలించుకుని వైసీపీ గొప్పలు చెప్పుకుంటుందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఒకే రండి.. బహిరంగంగానే చర్చిద్దాం ..14 ఏళ్ల లో మీరు ఏం సాధించారో.. రెండున్నర ఏళ్ల లో మీము ఏం సాధించామో… లెక్కలతో వస్తా.. లెక్కలు తేల్చుకునే వెళ్తా..అని ఎమ్మెల్యే కాసు సవాల్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement