Wednesday, May 15, 2024

Breaking | టీడీపీకి వంగవీటి రాధా గుడ్​బై.. జనసేనలో చేరేందుకు పెద్ద ఎత్తున ప్లాన్​

వైసీసీ నుంచి టీడీపీలో చేరిన వంగవీటి రాధా ఇప్పుడు మరోసారి పార్టీ మారబోతున్నట్టు తెలుస్తోంది. ఇవ్వాల (ఆదివారం) ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే 20వేల మందితో జనసేన పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement