Sunday, May 12, 2024

అయ్యా బాబోయ్ కుక్కలు – శునకాల బారి నుండి కాపాడండి మహాప్రబో

గోదావరిఖని విటల్ నగర్ సెవెన్ బి కాలనీ లో 70 ఏళ్ల వృద్దురాలు రత్నమ్మ పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. 108 లో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. అదే వీధిలో ఇంకొకరికి కూడా గాయాలైతే కారులో ఆసుపత్రికి తరలించారు.. ఈ కుక్కల దాడిలో భయాందోళనకు గురవుతున్న స్థానిక ప్రజలు .. వెంటనే కుక్కలపై తగిన చర్యలు తీసుకోవాలని రామగుండం మున్సిపల్ అధికారులను ప్రజలు కెోరుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement