Saturday, May 4, 2024

ఒకే కుటుంబంలో నలుగురు అదృశ్యం..

మడకశిర : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని స‌త్య‌సాయి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు అదృశ్యమ‌య్యారు. జిల్లాలోని గుడిబండ మండల పరిధిలోని మదిగుబ్బ గ్రామంలో తల్లి, ఇద్దరు కుమార్తెలు, ఒక‌ కుమారుడు అదృశ్యంపై గుడిబండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.. మూడు రోజుల క్రితమే వీరు గ్రామం నుంచి అదృశ్యం కావడంతో భర్త ఫిర్యాదు చేయగా.. గుడిబండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement