Monday, April 29, 2024

Breaking: ఫుడ్ పాయిజన్.. 24మంది విద్యార్థినులకు అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కొత్తవలస బీసీ బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. దీంతో 24మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థినీలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement