Wednesday, May 15, 2024

చేప‌ల వేట‌కు వెళ్లిన మ‌త్స్య‌కారులు.. బోల్తాపడ్డ బోటు.. ఏమయ్యిందో తెలుసా!

తూర్పు గోదావరి: యు కొత్తపల్లి మండలంలో సముద్రంపై చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తా పడింది. దీంతో ఉప్పాడకు చెందిన చింతకాయల పోలరాజు (50) చ‌నిపోయారు. ఆరుగురితో వెళ్లిన టీమ్ లో మిగిలిన మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. అదేవిధంగా మరో బోటు వేట ముగించుకుని ఒడ్డుకు చేరే సమయంలో బోల్తా కొట్టింద‌ని, దీంట్లో మత్స్యకారులంతా సేఫ్‌గా బయటప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో దాదాపు రూ.లక్ష నష్టం వాటిల్లింది. జరిగిన ఘటనపై కొత్తపల్లి ఎస్ఐ అబ్దుల్ నబీ కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement