Wednesday, May 1, 2024

Breaking: కాకినాడలో బోటు దగ్ధం.. కార‌ణ‌మేంటో చెప్ప‌ని మ‌త్స్య‌కారులు

Andhra Pradesh: తూర్పు గోదావ‌రి జిల్లాలో బోటు ద‌గ్ధ‌మైన ఘ‌ట‌న బుధ‌వారం సాయంత్రం జ‌రిగింది. కాకినాడ సిటీ స‌మీపంలోని జ‌గ‌న్నాథ‌పురం బ్రిడ్జి ద‌గ్గ‌ర ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బోటుకు మంట‌లు అంటుకోవ‌డానికి గ‌ల కార‌ణాలు మాత్రం ఇంకా తెలియ‌రాలేదు. ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న పోలీసులు మంట‌ల‌ను అదుపు చేస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో చూడండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement