Tuesday, May 14, 2024

విఘ్నేశ్వరున్ని దర్శించుకొన్న జడ్జి శివశంకర్ శర్మ..

అయినవిల్లి, ప్రభన్యూస్: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని ఆంధ్ర‌ప్రదేశ్ గుంటూరు జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి బులుసు వ్యాగ్రేశ్వర శివ శంకర శర్మ దర్శించుకొన్నారు. వీరికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి, శేష వస్త్రముతో సత్కరించి, తీర్ద ప్రసాదములు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement